శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డిఎస్ పి

1066చూసినవారు
సార్వత్రిక ఎన్నికలు , కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నా సమయంలో అల్లరి మూకలను చదరగొట్టడానికి మాబ్ ఆపరేషన్, మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని పెనుకొండ డిఎస్పి బాజీ జాన్ సైదా తెలిపారు. బుధవారం పెనుకొండ పట్టణం లో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు మాబ్ ఆపరేషన్, మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ లు, ఎస్ ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్