చాకలి నారాయణప్ప మృతికి నివాళులర్పించిన టీడీపీ నాయకులు

85చూసినవారు
చాకలి నారాయణప్ప మృతికి నివాళులర్పించిన టీడీపీ నాయకులు
శ్రీసత్య సాయి పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని కొండాపురం గ్రామం బిసి కాలనీకి చెందిన చాకలి నారాయణప్ప కిడ్నీల వ్యాధితో మరణించిన విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు గురువారం ఎమ్మెల్యే సవితమ్మ తరుఫున చాకలి నారాయణప్ప భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు శ్రీరాములు, ఈశ్వరయ్య, వేణు, నాగరాజు, ప్రసాద్, సాయి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్