ఒబిసిగా గుర్తించాలే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెల్లాలి

76చూసినవారు
ఒబిసిగా గుర్తించాలే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెల్లాలి
పెనుకొండ పట్టణంలోని హిందూపురం పార్లమెంటు సభ్యుల కార్యాలయంలో మంగళవారం ఎంపీ బి కే పార్థసారథిని శ్రీసత్యసాయి జిల్లా సాదర గౌడ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యను ఎంపీకి వివరించారు. సాదర గౌడ కులస్థులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతులుగా గుర్తించారని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఒబిసి గా గుర్తించాలే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెల్లాలని ఎంపీని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్