ఓటు హక్కు వినియోగించుకున్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి

80చూసినవారు
ఓటు హక్కు వినియోగించుకున్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి
శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గ బీడుపల్లి తండా కు చెందిన రమవత్ రంగనాథ్ నాయక్ పుట్టపర్తి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు విజిల్ గుర్తు కూడా కేటాయించారు. (నేడు)సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్న స్వతంత్రం ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రంగనాథ్ నాయక్.

సంబంధిత పోస్ట్