కొత్తచెరువులో ఎద్దుల పోటీలు

66చూసినవారు
కొత్తచెరువులో ఎద్దుల పోటీలు
పుట్టపర్తి మండల కేంద్రమైన కొత్తచెరువులో వాల్మీకి జయంతి సందర్భంగా ఆదివారం వాల్మీకిలు ధర్మవరం రోడ్డులో ఎద్దుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి జండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తచెరువు కూటమి నాయకులతో పాటు వాల్మీకి నాయకులు, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, తదితరులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్