ప్రజాదర్బర్ లో అర్జీలు స్వీకరించిన మాజీ మంత్రి: పల్లె

66చూసినవారు
ప్రజాదర్బర్ లో అర్జీలు స్వీకరించిన మాజీ మంత్రి: పల్లె
మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రజాదర్బార్ లో పుట్టపర్తి నియోజకవర్గ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను పరిష్కరించారు. మాజీ మంత్రి తో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకొని, వినతి పత్రాలు స్వీకరించి, ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్