పుట్టపర్తి: అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

68చూసినవారు
సత్య సాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసుల త్యాగాలు మరువలేనివని అన్నారు. తాను కూడా ఒక పోలీస్ అధికారి బిడ్డనే అని మీ సమస్యలు పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్