సత్య సాయి జిల్లాలో ఘోరం

75చూసినవారు
సత్య సాయి జిల్లాలో ఘోరం
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని అమడగూరు మండలంలోని సుబ్బయ్య నారవపల్లి గ్రామ సమీపంలోని రామలక్ష్మమ్మ (52) అనే వివాహితను మంగళవారం ఓ తోటలో దుండగులు హత్య చేశారు. అయితే మృతురాలి స్వస్థలం పెనుగొండగా తెలుస్తుంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్