అనారోగ్యానికి గురైన టిడిపి నాయకుడిని ఎమ్మెల్యే పరామర్శ

81చూసినవారు
అనారోగ్యానికి గురైన టిడిపి నాయకుడిని ఎమ్మెల్యే పరామర్శ
మేడాపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత గాండ్ల సలకం చెరువు ఆదినారాయణను పరిటాల సునీతబుధవారం స్వయంగా కలిసారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆదినారాయణ పరిటాల కుటుంబానికి సన్నిహితంగా వ్యవసాయ సేవలందించిన వ్యక్తి కావడంతో, సునీత ఆయన కుటుంబానికి మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్