ఎమ్మెల్యే ఆదేశాలతో పండమేరు వంకను పరిశీలించిన అధికారులు

84చూసినవారు
ఎమ్మెల్యే ఆదేశాలతో పండమేరు వంకను పరిశీలించిన అధికారులు
రాప్తాడు మండల కేంద్రానికి సమీపంలోని పండమేరు వంకను అధికారులు ఆదివారం పరిశీలించారు. వంకలో నీరు ప్రవహిస్తుండటంతో వంతెన లేక ప్రజల రాక పోకలకు ఇబ్బంది కలుగుతుందని ఎమ్మెల్యే పరిటాల సునీతకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు పరిశీలించారు. వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్