సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

7829చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం కేంద్రంలో శుక్రవారం రాత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఇండియా కూటమితో జతకట్టామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డీఎస్సీ పై తన తొలి సంతకం ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్