నిబంధనలకు లోబడే ప్రైవేట్ కళాశాలలు నడుచుకోవాలి: ఎమ్ ఈ ఓ

83చూసినవారు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల అయిన వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎంఈఓ నాగమణి హెచ్చరించారు. సోమవారం ఎంఈఓ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ప్రైవేట్ కళాశాలలకు ఒత్తాసు పలుకుతున్నానని విద్యార్థి సంఘాలు ఆరోపించడం తగదన్నారు. తమ దృష్టికి ఏ సమస్య వచ్చినా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడే పాఠశాలలు పనిచేయాలన్నారు.

సంబంధిత పోస్ట్