అమూల్ పాడి రైతుల తీవ్ర ఆందోళన

69చూసినవారు
అమూల్ పాడి రైతుల తీవ్ర ఆందోళన
బుక్కరాయసముద్రం మండలంలోని పసలూరు గ్రామంలో శుక్రవారం అమూల్ మిల్క్ డైరీ నిర్వాహకులు పాలు ప్యాటు రాలేదని పాలు నిరాకరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమూల్ మిల్క్ డైరీ నిర్వాహకులు పాడి, పశువుల నుండి సేకరించిన పాలను మండలంలోని కొంతమంది నిర్వాహకులు నిరాకరిస్తున్నారని ప్రభుత్వ అనుబంధ నిర్వాహకులే తీసుకోకపోతే మేము ఎవరికీ పోయాలని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్