ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెడ్

26281చూసినవారు
ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెడ్
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుక్కరాయసముద్రంలో అతివేగంగా వచ్చిన కాలేజ్ బస్సు.. ఎదురుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్