నిమ్మగడ్డ రమేశ్‌ సంచలన వ్యాఖ్యలు

588చూసినవారు
నిమ్మగడ్డ రమేశ్‌ సంచలన వ్యాఖ్యలు
సీఎఫ్‌డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుపతి ఉపఎన్నికలో 35వేల దొంగ ఓట్లు వేశారని అన్నారు. దొంగ ఓట్లతో గెలిచి భారీ మెజార్టీ వచ్చిందని వైసీపీ నేతలు గొప్పలు చెప్పారని విమర్శించారు. ఓటర్‌ ప్రొఫైల్‌ అనేది వాలంటీర్లు ఎప్పుడో సేకరించి పెట్టారన్నారు. ప్రధాని సభకు వెళ్లారని ఒక వ్యక్తిని చంపడం సరికాదన్నారు. ఎన్నికలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలన్నారు.

సంబంధిత పోస్ట్