ఈనెల 16వ తేదీన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" రద్దు

58చూసినవారు
ఈనెల 16వ తేదీన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" రద్దు
ప్రతి సోమవారం అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే "ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈనెల 16వ తేదీన మిలాద్- ఉన్-నబీ పర్వదినం సందర్భంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. సెప్టెంబర్ 23 వ తేదీన నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్