ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

52చూసినవారు
బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట సమీపంలో లారీ - ఇన్నోవా ఎదురెదురుగా ఢీ కొనడంతో నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న అనంతపురం ఎస్పీ జగదీశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్