తాడిపత్రిలో పేకాటరాయుళ్ల అరెస్టు

81చూసినవారు
తాడిపత్రిలో పేకాటరాయుళ్ల అరెస్టు
తాడిపత్రి పట్టణంలో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు సిఐ సాయి ప్రసాద్ ఆదివారం పేర్కొన్నారు. పట్టణంలోని నంద్యాల రోడ్డు పెట్రోల్ బంకు సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ 32, 280/-రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ పేర్కొన్నారు. పట్టణంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్