ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష

76చూసినవారు
ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష
యాడికి మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ లో 7, 8, 9 తరగతులకు సంబంధించి 89 ఖాళీ సీట్లకు శని వారం ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 7వరతగ తిలో 40 సీట్లు ఖాళీ ఉండగా 10 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 8 వతరగతిలో 24 సీట్లు ఖాళీ ఉండగా 21 మంది విద్యార్థులు, 9వ తరగతిలో 25 సీట్లకు 29 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ మారుతి తెలిపారు. మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్