భారత్ ఘన విజయం

55చూసినవారు
భారత్ ఘన విజయం
T20WC సూపర్ 8లో బాగంగా బంగ్లాదేశ్ తో జరుగతున్న మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 196 పరుగులు చేసింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. దీంతో విజయం భారత్ సొంతమైంది. బంగ్లా జట్టులో నజ్ముల్ హుస్సేన్ (40), టాంజిద్ హాసన్(29) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలలో కుల్దీప్ 3, బుమ్రా, ఆర్ష్దీప్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

సంబంధిత పోస్ట్