మోదీ ప్రభుత్వంపై మాజీ ప్రధాని విమర్శలు

60చూసినవారు
మోదీ ప్రభుత్వంపై మాజీ ప్రధాని విమర్శలు
నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు చేశారు. “ఈ ఏడాది 4,300 మంది మిలియనీర్లు భారత్ ను వీడనున్నారు. ఇది షాకింగ్ రిపోర్ట్. మోదీ ప్రభుత్వంలో ప్రజలు దేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. ప్రభుత్వంపై ప్రజలకు అపనమ్మకం. ప్రభుత్వ విధానాలు బాలేవు. విద్వేష రాజకీయాల వల్ల ప్రజలు పారిపోతున్నారు. భవిష్యత్తుపై సందేహంతో ప్రజలు పారిపోతున్నారు” అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్