సంక్షేమ పాలనకు పట్టం కట్టండి

81చూసినవారు
సంక్షేమ పాలనకు పట్టం కట్టండి
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న జగనన్నకు మరోసారి ముఖ్యమంత్రిగా పట్టం కట్టాలని వైఎస్సార్పీ 2వ వార్డు కౌన్సిలర్, సీనియర్ మైనార్టీ నాయకులు హీరాపురం ఫయాజ్ బాషా కోరారు. శనివారం ఆయన 200 మంది నాయకులు, కార్యకర్తలతో కలసి తాడిపత్రి పట్టణంలోని 27వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ని, ఎంపీగా శంకర్ నారాయణను గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్