జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులు దరిచేరవు

81చూసినవారు
జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులు దరిచేరవు
ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తే
ఎలాంటి వ్యాధులు దరిచేరవని పెద్దపప్పూరు మండల వైద్యులు తేజశ్వి, సురేంద్రరెడ్డి సూచించారు. శనివారం మండలంలోని దేవుని ఉప్పలపాడులో డయేరియా కేసులు ఉన్నట్లు సమాచారం అందడంతో. గ్రామం లో వైద్యశిబిరం నిర్వహించి రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. మిగిలిన ఆహార పదార్థాలను తినడం, కలుషిత నీరు తాగడం వల్ల వాంతులు, విరోచనాలయ్యే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్