విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు

81చూసినవారు
విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు
తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డులో గల కేజీబీవీలో ఆదివారం ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 'నేడు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నివారణ చర్యలు' అనే అంశంపై వ్యాసరచన పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పలువురు విద్యార్థినులు పాల్గొన్నారు. తర్వాత సంస్థ అధ్యక్షుడు గుర్రప్ప ప్రతిభ చూపిన విద్యార్థినులు బాలరంగేశ్వరి, అయిషా, రజిత, నందిని, పూజ, శ్రీలేఖలకు బహుమతులను అందించారు.

సంబంధిత పోస్ట్