తాడిపత్రిలో రెండు నామినేషన్లు

1058చూసినవారు
తాడిపత్రిలో రెండు నామినేషన్లు
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున జేసీ అస్మిత్ రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి కి ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పార్టీ తరపున తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లాని రమేష్ నాయుడు తన నామినేషన్ ను ఆర్డీఓకు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్