రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు మృతి

52చూసినవారు
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు మృతి
ఉరవకొండ మండలం పెన్నహోబిలం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రాజశేఖర్ (27) అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ద్విచక్రవాహనంలో మృతుడి భార్య, అతని మామా పెన్నహోబిలంలో దైవ దర్శనం చేసుకొని తిరిగి అనంతపురం వెళ్తుండగా కర్ణాటక ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో మృతుడి మామా ఓబులేశ్, రాజశేఖర్ కు తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్సులో అనంతపురం తరలించారు.

సంబంధిత పోస్ట్