రేపు స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపు

66చూసినవారు
రేపు స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపు
AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు రేపు దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని, అసమర్థంగా పరీక్షలు నిర్వహిస్తున్న NTAను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులంతా బంద్‌లో పాల్గొని, తరగతులు బహిష్కరించి ర్యాలీలు, నిరసనలు తెలియజేయాలని కోరాయి.

సంబంధిత పోస్ట్