భారీగా పట్టుబడ్డ నగదు, బంగారం, వెండి ఆభరణాలు

2207చూసినవారు
అనంతపురం జిల్లా రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. తాజాగా విడపనకల్లు రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద రాత్రి తనిఖీల్లో కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి కారులో ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న 12 కిలోల వెండి ఆభరణాలు, 200 గ్రాముల బంగారం, రూ. 2 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్