పండుగ వాతావరణంలో పింఛన్ పంపిణీ: మంత్రి పయ్యావుల

54చూసినవారు
రాష్ట్ర వ్యాప్తంగా పండగలాంటి వాతావరణంలో పెన్షన్ పంపిణీ జరుగుతోందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఉదయం 6 గంటలకు పంపిణీ ప్రారంభించారని అన్నారు. ఉరవకొండలో ఆయన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌తో కలిసి వృద్ధులకు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్