ప్రయాగ్‌రాజ్ లో రాహుల్ దిష్టిబొమ్మ దగ్ధం

62చూసినవారు
ప్రయాగ్‌రాజ్ లో రాహుల్ దిష్టిబొమ్మ దగ్ధం
పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన 'హిందూ' వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. యూపీలోని ప్రయాగ్‌రాజ్ లో ఆందోళనకారులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. 'హిందువులు హింసకు పాల్పడరు. హిందువులమని చెప్పుకునే బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడులను ప్రోత్సహిస్తాయి' అని రాహుల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్