లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి

59చూసినవారు
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి
ఈనెల 14న నిర్వహించే ఉరవకొండలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఉరవకొండ ఫస్ట్ క్లాస్ మేజిస్టేట్ దుర్గాకళ్యాణి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఉరవకొండ కోర్టులో లోక్అదాలత్ పై సివిల్, ఎక్సైజ్ పోలీసుతో లోక్అ దాలత్ పై మేజి స్టేట్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మాట్లాడుతూ క్రిమినల్, సివిల్ కేసుల కక్షిదారుల్లో జాతీయ లోక్ అదాలత్ అవగాహన పెంచి, కేసుల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్