ఉరవకొండ: శిక్షణ తరగతులు ప్రారంభించిన ఎంపీడీవో

57చూసినవారు
ఉరవకొండ: శిక్షణ తరగతులు ప్రారంభించిన ఎంపీడీవో
ఉరవకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఉపసర్పంచ్, వార్డ్ మెంబెర్స్ కు రెండు రోజులు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. బుధవారం ఎంపీడీవో రవి ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఎంపీడీవో మాట్లాడుతూ శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని, పంచాయతీ పరిపాలనపై అవగాహన పెంచుకోవాలని కోరారు. గ్రామాలలో అపరిశుభ్రత లేకుండా చూడాలన్నారు. గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్