ప్రజలకు జగన్ సినిమా చూపించారు

2916చూసినవారు
సీఎం జగన్ నిన్నటి మదనపల్లె సిద్ధం సభలో ప్రజలకు అరుంధతి సినిమా చూపించి వెళ్లిపోయారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతం ఎద్దేవా చేశారు. బుధవారం మదనపల్లెలో ఆయన మాట్లాడుతూ. మదనపల్లె నియోజకవర్గానికి వరాల జల్లు కురిపిస్తాడేమో అనుకున్న ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు. ఇచ్చిన హామీలు గురించి ప్రస్తావించిన పాపన పోలేదని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్