నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

59చూసినవారు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 27 పాయింట్లు నష్టపోయి 73,876 వద్ద నిలిచింది. నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 22,434 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.43 గా ఉంది. ఎన్టీపీసీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు ప్రధానంగా లాభపడగా.. నేస్లే ఇండియా, కొటక్ బ్యాంక్, JSW స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్