పెన్నా నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: సీఐ

69చూసినవారు
ప్రొద్దుటూరు సమీపంలోని పెన్నా నదిలోకి ప్రజలు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంగళవారం రాత్రి సీఐ బాల మద్దిలేటి పేర్కొన్నారు. మైలవరం నుంచి పెన్నానదికి నీరు చేరుతూ ఉండటం వల్ల పెన్నా పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెన్నా నదిలోకి వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. వినాయక విగ్రహాలను తీసుకెళ్లేవారు కామనూరు బ్రిడ్జి వద్ద నిమజ్జనం చేయాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్