లింగాల: రైతులు సబ్సిడీలను వినియోగించుకోవాలి

77చూసినవారు
లింగాల: రైతులు సబ్సిడీలను వినియోగించుకోవాలి
రైతులు ప్రభుత్వము అందించే సబ్సిడీ శనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రమేశ్ పేర్కొన్నారు. మంగళవారం లింగాల మండలం పెద్దకుడాల రైతుసేవా కేంద్రంలో సెనగ విత్తన నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సబ్సిడీ శనగ విత్తనాలు తీసుకున్న ప్రతి రైతు శనగ పంటను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో వీఏఏ మౌనిక, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్