బుడుగుంటపల్లిలో శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బత్యాల

69చూసినవారు
బుడుగుంటపల్లిలో శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బత్యాల
విజయదశమి సందర్భంగా శనివారం రైల్వేకోడూరు మండలం బుడుగుంటపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మాజీ ఎమ్మెల్సీ,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ఆలయ ధర్మకర్త దేసూరి సుబ్రహ్మణ్యం, గ్రామస్తుల ఆహ్వానం మేరకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితులు స్వామివారి దుశ్యాలువ పూలమాలలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్