నివాళులర్పించిన ముక్కా వరలక్ష్మి

66చూసినవారు
నివాళులర్పించిన ముక్కా వరలక్ష్మి
పుల్లంపేట పట్టణ వాస్తవ్యులు భోగ వెంకట నర్సయ్య ఆకస్మాత్తుగా మరణించగా బుదవారం వారి పార్థివ దేహానికి రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్