రాయచోటిలో జనసేన సంబరాలు

57చూసినవారు
రాయచోటిలో జనసేన సంబరాలు
అన్నమయ్య జిల్లా రాయచోటి జనసేన పార్టీ పార్లమెంటు ఇంచార్జ్ పటాన్ మహమ్మద్ అలీ మంగళవారం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి ఫలితంగా అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా నేడు కేంద్ర బడ్జెట్ లో మన రాష్ట్రానికి నిధుల వరద పారిందన్నారు.

సంబంధిత పోస్ట్