ఆక్రమిత భూమి తిరిగి స్వాధీనం

65చూసినవారు
ఆక్రమిత భూమి తిరిగి స్వాధీనం
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మంగళవారం నందు ఆక్రమణకు గురైన నల్లగంగమ్మ తల్లి దేవస్థానం యొక్క భూమిని స్వాధీనపరచుకున్నట్లు దేవాదాయ శాఖ ఈవో కొండారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, మండల సర్వేయర్ రామాంజులు సదరు గ్రామ విఆర్ఓ కొలతలు వేసి దేవాదాయ భూమిని వారికి అప్పగించడం జరిగింది. స్వాధీనపరచుకున్న భూమిలో 42 మామిడి చెట్లు, ఏడు కొబ్బరి చెట్లు ఉన్నట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్