కానుపుకు వచ్చిన మహిళ హాస్పిటల్లో మృతి

3343చూసినవారు
రాయచోటి పట్టణ పరిధిలోని మదనపల్లి రోడ్ లో గల వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు శుక్రవారం ఉదయం చక్రాయపేట మండలం చిలేకంపల్లి కు చెందిన జ్యోతి అనే మహిళ కానుపుకు జాయిన్ అయిందని బంధువులు తెలిపారు. మధ్యాహ్నం కళ్ళ నా భార్యను హాస్పిటల్ వారే ఆపరేషన్ చేసి చంపేశారని జ్యోతి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. నా భార్యను చంపేసింది కాక 35 వేల డబ్బులు కట్టి మీ మృతదేహాన్ని తీసుకు వెళ్ళచ్చని హాస్పిటల్ సిబ్బంది తెలిపారని బంధువుల తెలిపారు.

సంబంధిత పోస్ట్