సరైన నాయకత్వం కరవు

63చూసినవారు
తంబళ్లపల్లి నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేకపలు గామాల్లో అభివృద్ధితోపాటు, పలకరింపులు లేవని ఎంసీయూ మండలం బురకాయలకోట గ్రామకమిటీ టీడీపీ అధ్యక్షుడు రామకృష్ణమరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బురకాయలకోటలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ. టీడీపీ కి కష్టపడే వారికి గుర్తింపు కరువైందని సరైన నాయకత్వం కల్పించాలని అధిష్ఠానాని కోరారు. నాయకులు విజయకుమార్, మౌలా, రిజ్వాన్, మురళి స్వామి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్