మంత్రిని కలిసిన టీడీపీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు

81చూసినవారు
మంత్రిని కలిసిన టీడీపీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి. కొత్తకోట చెందిన జిల్లా టిడిపి ఎగ్జిక్యూటివ్ సభ్యులు సుకుమార్ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా రాయచోటిలోని మంత్రి కార్యాలయంలో సుకుమార్ మంత్రిని శాలువాతో సత్కరించి, పుష్ప గుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రికి తంబళ్లపల్లిలోని అభివృద్ధి పనులపై సుకుమార్ విన్నవించారు.

సంబంధిత పోస్ట్