ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం?

52చూసినవారు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం?
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు చేస్తోంది. వివిధ కారణాలతో కాలేజీల వద్దే ఉండిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్ల అంశంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల వద్దే ఉండిపోయాయని అధికారులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న రూ.3500 కోట్ల సొమ్మును చెల్లించేలా అడుగులు వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్