బ్రూనై నుంచి పారాలింపిక్స్ క్రీడాకారులకు మోదీ ఫోన్

67చూసినవారు
బ్రూనై నుంచి పారాలింపిక్స్ క్రీడాకారులకు మోదీ ఫోన్
బ్రూనై పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పారాలింపిక్స్ క్రీడాకారులకు ఫోన్ చేశారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. “బ్రూనైలో కార్యక్రమాల అనంతరం.. మన పారాలింపిక్స్ ఛాంపియన్లకు ఫోన్ చేసి అభినందించాను. తన క్రీడాకారుల పట్ల భారత్ గర్వంగా ఉంది” అని మోదీ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్