ఏపీ సీఎస్‌కు చంద్రబాబు మరో లేఖ

69చూసినవారు
ఏపీ సీఎస్‌కు చంద్రబాబు మరో లేఖ
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డికి టీడీపీ చీఫ్ చంద్రబాబు మరో లేఖ రాశారు. ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయిన వందలాది మంది ఏపీ పౌరులు కంబోడియాలో చిక్కుకున్నారని, వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకురావాలని లేఖలో కోరారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్