పింఛన్ పెంపుపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

57చూసినవారు
పింఛన్ పెంపుపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
పింఛన్ పెంపు అంశంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి పెంచిన పింఛన్లు అమలులోకి రానుంది. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పింఛన్లు పెంచారు. వచ్చే నెలలో ఒకేసారి రూ.7 వేలను 65 లక్షల మంది లబ్ధిదారులు అందుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి యథావిధిగా నెలకు రూ.4 వేలు పెన్షన్ అందించనున్నారు.

సంబంధిత పోస్ట్