టెస్లా సంస్థకి ఆహ్వానం పంపించిన ఏపీ ప్రభుత్వం

63చూసినవారు
టెస్లా సంస్థకి ఆహ్వానం పంపించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యుఎస్‌కు చెందిన ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా రాబోతున్నట్లు ప్రకటించిన వైసీపీ. ఈ సంస్థ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే టెస్లా సంస్థకి ఆహ్వానం పంపించినట్లు వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. ఈ ఏడాదే భారత్ లోకి టెస్లా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రధాని మోడీతో న్యూయార్క్ లో భేటీ తరువాత ఈ విషయాన్ని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇవాళ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్