‘నా కొడుకు చేసిన పనికి చట్ట ప్రకారం శిక్షించాల్సిందే’: ఫయాజ్ తల్లి

82చూసినవారు
‘నా కొడుకు చేసిన పనికి చట్ట ప్రకారం శిక్షించాల్సిందే’: ఫయాజ్ తల్లి
కర్ణాటకలో ప్రేమ పేరుతో యువతిని దారుణంగా చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలన కలిగించింది. అయితే నిందితుడు ఫయాజ్ తల్లి ముంతాజ్ మాట్లాడుతూ క్షమాపనలు కోరారు. ‘‘నా కొడుకు తరుపున నేను కర్ణాటక ప్రజలందరికీ క్షమించమని కోరుతున్నాను. నేను అమ్మాయి తల్లిదండ్రుల్ని కూడా క్షమించాలని కోరుతున్నాను. నా కొడుకు చేసింది తప్పే. అతను నా కొడుకైనా తప్పు తప్పే’’ అని అన్నారు. తన కొడుకు చేసిన పనికి దేశ చట్టం ప్రకారం శిక్షించాల్సిందే అని కన్నీటి పర్యంతమయ్యారు.

సంబంధిత పోస్ట్