26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం

61చూసినవారు
26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పార్వతీపురం మన్యం- అచ్చెన్నాయుడు
విజయనగరం- వంగలపూడి అనిత
విశాఖ- డోలా బాలవీరాంజనేయస్వామి
అంబేద్కర్ కోనసీమ- అచ్చెన్నాయుడు
ఏలూరు- నాదెండ్ల మనోహర్
కాకినాడ- నారాయణ
తూర్పు గోదావరి- నిమ్మల రామానాయుడు
అల్లూరి- గుమ్మడి సంధ్యారాణి
అనకాపల్లి- కొల్లు రవీంద్ర
శ్రీకాకుళం- కొండపల్లి శ్రీనివాస్

సంబంధిత పోస్ట్